
రాజా రవివర్మ.. అద్భుత చిత్రకారుడు. మనల్ని సృష్టించిన ఆ దేవుడినే మరింత అద్భుతంగా చిత్రించి మనముందుకు తీసుకువచ్చిన గొప్ప పెయింటర్. కేరళలోని తిరువనంతపురానికి సమీపంలో కిలిమనూరు రాజకుటుంబంలో 1848 ఏప్రిల్ 29న జన్మించారు.

ఆయన సృష్టించిన ఎన్నో అద్భుత చిత్రాలు ప్రజలకు చేరరువయ్యాయి. రవివర్మ గీసిన అందాలను కొద్ది క్షణాలపాటు రెప్పవేయకుండా చూడాల్సిందే. ఇక టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రవివర్మ గీసిన బొమ్మల్లా తయారయ్యారు.

నటి సుహాసిని ఆధ్వర్యంలో సమంత, శ్రుతిహాసన్, ఐశ్వర్య రాజేష్, రమ్యకృష్ణ, మంచు లక్ష్మి, ఖుష్బూ సుందర్ అచ్చం రవివర్మ కుంచే నుంచి జాలువారిన అందాల పెయింటిగ్స్లా మారారు.

నటి సుహాసిని ఆధ్వర్యంలో సమంత, శ్రుతిహాసన్, ఐశ్వర్య రాజేష్, రమ్యకృష్ణ, మంచు లక్ష్మి, ఖుష్బూ సుందర్ అచ్చం రవివర్మ కుంచే నుంచి జాలువారిన అందాల పెయింటిగ్స్లా మారారు.

రవివర్మ అద్భుతాలుగా మారిన మన తెలుగు నటీమణుల అందాలకు మరోసారి ప్రేక్షకులు అబ్బురపడిపోతున్నారు. రవివర్మ చేయి నుంచి జాలువారిన చిత్రాల్ల ఉన్నాయని ప్రశంసలు కురిపిస్తున్నారు.

అచ్చం అచ్చుగుద్దిన్టలుగా రవివర్మ ఫోటోలు కావాలంటే అంత సులువైన విషయం కాదు. వారి వేషధారణలోనే కాదు.. ముఖంలోనూ జీవం ఉట్టిపడాలి. ఏమాత్రం తేడా వచ్చినా విమర్శలు ఎదుర్కొవాల్సిందే.

కానీ సమంత, శ్రుతి హాసన్ దగ్గర్నుంచి.. ఖుష్బూ, రమ్యకృష్ణ వరకు ప్రతి ఒక్కరూ అభిమానులను చూపు తిప్పుకోనివ్వకుండా ఉన్నారు. ఈ అద్భుత చిత్రాలు మరోసారి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

రవి వర్మ చిత్రాలకు ప్రాణం పోసిన అందాల తారలు.. కనురెప్ప వేయడం కష్టమే.. చూస్తూ ఉండిపోతారు..

రవి వర్మ చిత్రాలకు ప్రాణం పోసిన అందాల తారలు.. కనురెప్ప వేయడం కష్టమే.. చూస్తూ ఉండిపోతారు..

రవి వర్మ చిత్రాలకు ప్రాణం పోసిన అందాల తారలు.. కనురెప్ప వేయడం కష్టమే.. చూస్తూ ఉండిపోతారు..