Keerthy Suresh: ‘భోళా శంకర్’ కోసం కీర్తి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసా ?..

Updated on: Aug 11, 2023 | 3:23 PM

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ మెహర్ రమేశ్ తెరకెక్కించిన భోళా శంకర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్ట్ 11న గ్రాండ్ గా ఈ మూవీ విడుదల కాగా.. ఇందులో కీర్తి సురేష్ కీలకపాత్రలో నటించింది. స్తుతం కీర్తి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఈ ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది.

1 / 5
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్  మెహర్ రమేశ్ తెరకెక్కించిన భోళా శంకర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్ట్ 11న గ్రాండ్ గా ఈ మూవీ విడుదల కాగా.. ఇందులో కీర్తి సురేష్ కీలకపాత్రలో నటించింది.

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో డైరెక్టర్ మెహర్ రమేశ్ తెరకెక్కించిన భోళా శంకర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్ట్ 11న గ్రాండ్ గా ఈ మూవీ విడుదల కాగా.. ఇందులో కీర్తి సురేష్ కీలకపాత్రలో నటించింది.

2 / 5
ప్రస్తుతం కీర్తి  సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఈ ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. అలాగే తమిళంలో మామన్నన్ సినిమాతో మరో హిట్ అందుకుంది ఈ బ్యూటీ. ఈ సినిమా తెలుగులో నాయకుడు పేరుతో విడుదలైంది.

ప్రస్తుతం కీర్తి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఈ ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. అలాగే తమిళంలో మామన్నన్ సినిమాతో మరో హిట్ అందుకుంది ఈ బ్యూటీ. ఈ సినిమా తెలుగులో నాయకుడు పేరుతో విడుదలైంది.

3 / 5
ప్రస్తుతం కీర్తి సురేష్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అందరి హీరోయిన్స్ మాదిరిగా కాకుండా కీర్తి భిన్నం అని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటుంది.

ప్రస్తుతం కీర్తి సురేష్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అందరి హీరోయిన్స్ మాదిరిగా కాకుండా కీర్తి భిన్నం అని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటుంది.

4 / 5
వేదాళం రీమేక్ గా వచ్చిన ఈ మూవీలో చెల్లి పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుంది. చెల్లి పాత్ర చుట్టూనే సినిమా మొత్తం ఉంటుంది. అందుకే కీర్తి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

వేదాళం రీమేక్ గా వచ్చిన ఈ మూవీలో చెల్లి పాత్రకు ప్రాధాన్యత ఎక్కువగానే ఉంటుంది. చెల్లి పాత్ర చుట్టూనే సినిమా మొత్తం ఉంటుంది. అందుకే కీర్తి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

5 / 5
అయితే ఈ సినిమా కోసం కీర్తికి ఏకంగా రూ.1.5 కోట్లు పారితోషికం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పాత్ర ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని... కథానాయికగా ఎంత తీసుకుంటుందో అంతే ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది

అయితే ఈ సినిమా కోసం కీర్తికి ఏకంగా రూ.1.5 కోట్లు పారితోషికం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పాత్ర ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని... కథానాయికగా ఎంత తీసుకుంటుందో అంతే ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది