
నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ఆరంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు.

ఈ ఈవెంట్లో ముకేశ్ అంబానీ కుటుంబసభ్యులు, కాబోయే జంట అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

రజనీకాంత్ ఆయన కుమార్తె సౌందర్య, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్, కుమారుడు ఆర్యన్ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, సల్మాన్ ఖాన్ తదితరులు హాజరయ్యారు.

ఐశ్వర్యారాయ్, ఆరాధ్య బచ్చన్, విద్యాబాలన్, అలియాభట్

ప్రియాంక చోప్రా- నిక్ జోనస్, రణ్వీర్ సింగ్- దీపికా పదుకొణె

కియారా అద్వానీ- సిద్ధార్థ్ మల్హోత్రా, కరీనా కపూర్- సైఫ్ అలీఖాన్