
అతిలోక సుందరి కూతురిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది వయ్యారి భామ జాన్వీ కపూర్.

బాలీవుడ్ లో హీరోయిన్గా చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ ఉంది.

ఇక జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన సినిమా విశేషాలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

ఇక రకరకాల ఫొటోస్ షూట్స్తో కుర్రకారుకు నిద్ర పట్టనివ్వదు జాన్వీ కపూర్.

తాజాగా ఈ ముద్దుగుమ్మ వయ్యారాలు పోతూ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వేడిని పెంచుతున్నాయి.

సోషల్ మీడియాలో పరువం వానలా కురిసింది అంటూ కొంటెగా కామెంట్స్ పెడుతున్నారు కుర్రాళ్ళు