
మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో నటించి మెప్పించింది శ్రద్దా శ్రీనాథ్. మోడల్ గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా మారింది శ్రద్దా శ్రీనాథ్

శ్రద్దా శ్రీనాథ్ కోహినూర్ అనే మలయాళ సినిమాతో కెరీర్ ప్రారంభించింది. ఈ సినిమాతో హీరోయిన్ గా మారింది ఆతర్వాత తమియల్ లోనూ నటించింది.

నాని హీరోగా నటించిన జెర్సీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది శ్రద్దా శ్రీనాథ్. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత కృష్ణ అండ్ హిజ్ లీలా, జోడీ సినిమాలతో మెప్పించింది. తాజాగా సైంధవ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చింది .

తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను పంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా కొన్ని క్యూట్ ఫోటోలను సజేహెర్ చేసింది శ్రద్దా శ్రీనాథ్.