
టాలీవుడ్ల్లో టాలెంటెడ్ హీరోయిన్స్లో అందాల భామ నిత్యామీనన్ ఒకరు.

నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ దూసుకుపోతుంచి ఈ బ్యూటీ.

ఈ క్రమంలోనే ఇటీవలే స్కైలాబ్ అనే సినిమాలో నటించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ

ఈ సినిమాలో నిత్యా నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ఇక ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లానాయక్ సినిమాలో నటింస్తుంది

ఈ సినిమాలో పవన్ భార్యగా కనిపించనుంది ఈ భామ. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నిత్యమీనన్ ఫోటోలకు నెటిజన్లు ఫిదాఅవుతున్నారు. ఈ ఫోటలకు రకరకాల కామెంట్లు పెడుతున్నారు నిత్య అభిమానులు.