
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీరసింహారెడ్డి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల ముద్దుగుమ్మ హానీ రోజ్.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ మరదలిగా నటించి మెప్పించింది హానీ రోజ్. అందంతోనే కాదు అభినయంతో ఆకట్టుకుంది హానీ రోజ్.

ఆ తర్వాత ఈ చిన్నది తెలుగులో పెద్దగా నటించలేదు. మొదటి సినిమాతో ఆకట్టుకున్న హానీ రోజ్. ఆతర్వాత తెలుగులో నటించలేదు హానీ రోజ్.

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది హానీ రోజ్. రోజు రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుకుంటుంది .

తాజాగా హానీ రోజ్ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రస్తుతం మలయాళంలో సినిమాలు చేస్తోంది హానీ రోజ్. ఇదిలా ఉంటే త్వరలోనే ఓ తెలుగు సినిమాలో హానీ నటించనుందని తెలుస్తోంది.