1 / 4
Hyundai: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పలు వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాల వైపు వెళ్తున్నాయి. ఇక తాజాగా హ్యుందాయ్ ఇండియాలో ఎలక్ట్రిక్ రైడ్కు రెడీ అవుతోంది. 2028 నాటికి ఆరు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.