రోజుకు కేవలం రూ.50 పొదుపుతో.. రూ.35 లక్షలు పొందవచ్చు! ఆ సూపర్ స్కీమ్ గురించి తెలుసుకోండి!
గ్రామీణ ప్రజలకు భద్రతతో కూడిన పొదుపు అందించడంలో ఇండియా పోస్ట్ 'గ్రామ్ సురక్ష యోజన' కీలకమైనది. రోజుకు కేవలం రూ. 50 పెట్టుబడితో, 18-55 ఏళ్లవారు ఈ పథకంలో చేరవచ్చు. ఇది రూ. 34.6 లక్షల వరకు మెచ్యూరిటీ ప్రయోజనాలను అందిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
