ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. ఈ మార్కెట్లలో తుక్కవ ధరకే క్వాలిటీ బియ్యం.. ఒక్కరికి ఎన్ని కేజీలంటే?
ఏపీలోని ప్రజలకు భారీ ఊరట కల్పిస్తూ కూటమి ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్ కంటే తక్కువ ధరలకే బియ్యం విక్రయిస్తూ సమాన్య ప్రజలకు అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగానే పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లు, 500 రైస్ మిల్లుల ప్రత్యేక కౌంటర్లలో ఈ బియ్యం అమ్మకాలను మంత్రి నాదేండ్ల మనోహర్ ప్రారంభించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
