AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదే.. ఆ “అస్థిపంజరాల’ అసలు కథ !

ఎట్టకేలకు ఆ రహస్యం వీడింది. అలాంటిలాంటి రహస్యం కాదు.. దశాబ్ధాల కాలంగా అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయిన రహస్యానికి తెరపడింది. హిమాలయా పర్వతశ్రేణుల్లోసముద్రమట్టానికి 5 వేల మీటర్ల ఎత్తున ఉన్నరూప్‌కుండ్‌ సరస్సు కడుపులోని అస్తిపంజరాల తాలూకు ఆధారాలు ఇన్నాళ్లకు బయటపడ్డాయి. హైదరాబాద్ నగరంలోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ మాలిక్యూలర్‌ బయాలజీ (సీసీఎంబీ) నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధన ద్వారా ఈ అస్థిపంజరాలు విభిన్న జాతులకు చెందినవిగా గుర్తించారు. భారతీయలతో పాటు, మధ్యధరా, ఆగ్రేయ ఆసియా ప్రాంతానికి చెందినవారి […]

ఇదే.. ఆ అస్థిపంజరాల' అసలు కథ !
Pardhasaradhi Peri
|

Updated on: Aug 21, 2019 | 2:51 PM

Share

ఎట్టకేలకు ఆ రహస్యం వీడింది. అలాంటిలాంటి రహస్యం కాదు.. దశాబ్ధాల కాలంగా అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయిన రహస్యానికి తెరపడింది. హిమాలయా పర్వతశ్రేణుల్లోసముద్రమట్టానికి 5 వేల మీటర్ల ఎత్తున ఉన్నరూప్‌కుండ్‌ సరస్సు కడుపులోని అస్తిపంజరాల తాలూకు ఆధారాలు ఇన్నాళ్లకు బయటపడ్డాయి. హైదరాబాద్ నగరంలోని సెంటర్‌ ఫర్‌ సెల్యూలర్‌ మాలిక్యూలర్‌ బయాలజీ (సీసీఎంబీ) నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం జరిపిన పరిశోధన ద్వారా ఈ అస్థిపంజరాలు విభిన్న జాతులకు చెందినవిగా గుర్తించారు. భారతీయలతో పాటు, మధ్యధరా, ఆగ్రేయ ఆసియా ప్రాంతానికి చెందినవారి అవశేషాలుగా నిర్ధారించామని పరిశోధనకు నేతృత్వం వహించిన సీసీఎంబీ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ తంగరాజ్‌ తెలిపారు.

నేచర్‌ కమ్యూనికేషన్స్‌ సంచికలో పరిశోధన వివరాలు ప్రచురితమైన సందర్భంగా సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేష్‌ మిశ్రా, తంగరాజ్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా  వారు మాట్లాడుతూ అందుబాటులో ఉన్న రుజువులను బట్టి చూస్తే వీరు నందాదేవి దర్శనానికి వెళ్తున్న వారుగానీ, వ్యాపారులు గానీ అయ్యేఅవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

గత పదేళ్లుగా రూప్‌కుండ్‌లోని అస్థిపంజరాలపై తంగరాజ్‌ పరిశోధనలు చేస్తున్నారు. అక్కడి నమూనాలను సేకరించిన సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేష్ మిశ్రా..వాటి డీఎన్‌ఏ, మైటోఖాండ్రియాపై పరిశోధించారు. అస్థిపంజరాల సరస్సుగా పేరు పొందిన రూప్‌కుండ్‌లోని చెల్లా చెదురుగా కనిపించే అస్థిపంజరాల్లో స్త్రీ, పురుషులు ఇద్దరివి ఉన్నాయని చెప్పారు. మొత్తం అవి కేవలం ఒక ప్రాంతం, ఒక తెగవి కాదని డీఎన్‌ఏ పరీక్షల్లో తేలినట్లు ప్రకటించారు. 72 అస్థిపంజరాల డీఎన్‌ఏనీ పరిశీలించిన డాక్టర్‌ తంగరాజ్‌..రూప్‌కుండ్‌లోని మరిన్ని అస్థిపంజారాలపై పరిశోధన జరగాల్సింది ఉందన్నారు.

పాక్ మ్యాచ్ కోసం గంభీర్ మాస్టర్ ప్లాన్.. బరిలోకి 4గురు తోపులు
పాక్ మ్యాచ్ కోసం గంభీర్ మాస్టర్ ప్లాన్.. బరిలోకి 4గురు తోపులు
కొత్త కార్యాలయంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు
కొత్త కార్యాలయంలో ప్రధాని మోదీ కీలక నిర్ణయాలు
పేపర్ కప్పులో టీ తాగితే క్యాన్సర్ వస్తుందా? నిజాలు తెలుసుకోండి
పేపర్ కప్పులో టీ తాగితే క్యాన్సర్ వస్తుందా? నిజాలు తెలుసుకోండి
ఒకే చోట లక్షల మందితో శివనామ స్మరణ.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ..
ఒకే చోట లక్షల మందితో శివనామ స్మరణ.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ..
లవర్‌తో ఓయోకి వెళ్లినప్పుడు పోలీసులు వస్తే ఏం చేయాలి.?
లవర్‌తో ఓయోకి వెళ్లినప్పుడు పోలీసులు వస్తే ఏం చేయాలి.?
అన్నదాతలకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
అన్నదాతలకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
హోటల్ బిల్లు కట్టలేదు.. రోడ్డున పడ్డ పాక్ హాకీ జట్టు
హోటల్ బిల్లు కట్టలేదు.. రోడ్డున పడ్డ పాక్ హాకీ జట్టు
2019లో యూట్యూబ్‏ను ఊపేసిన సాంగ్.. ప్రతి అబ్బాయి ఏడ్చేసాడు భయ్యా..
2019లో యూట్యూబ్‏ను ఊపేసిన సాంగ్.. ప్రతి అబ్బాయి ఏడ్చేసాడు భయ్యా..
ఒక ప్లేట్ బియ్యం ధరే లక్షల్లో! తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.
ఒక ప్లేట్ బియ్యం ధరే లక్షల్లో! తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.
భర్తకు వాలంటైన్‌గిఫ్ట్‌ అందిస్తూ ..పోలీసు కేసులో చిక్కుకున్న మహిళ
భర్తకు వాలంటైన్‌గిఫ్ట్‌ అందిస్తూ ..పోలీసు కేసులో చిక్కుకున్న మహిళ