ఇప్పుడు అవసరమా..? “భూమిపూజ”పై రాజ్‌ థాక్రే..!

రామ మందిర నిర్మాణ పనిలో భాగంగా ఆగస్టు 5వ తేదీన భూమి పూజ కార్యక్రమం జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భూమి పూజ కార్యక్రమంపై మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన చీఫ్ రాజ్‌ థాక్రే..

ఇప్పుడు అవసరమా..? భూమిపూజపై రాజ్‌ థాక్రే..!
Follow us

| Edited By:

Updated on: Jul 31, 2020 | 7:40 PM

రామ మందిర నిర్మాణ పనిలో భాగంగా ఆగస్టు 5వ తేదీన భూమి పూజ కార్యక్రమం జరగబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భూమి పూజ కార్యక్రమంపై మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన చీఫ్ రాజ్‌ థాక్రే స్పందించారు. ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభ కాలంలో ఈ కార్యక్రమం అవసరమా..? అంటూ భిన్న స్వరాన్ని వినిపించారు. మహారాష్ట్రకు చెందిన ఓ స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి సాధారణంగా అయిన తర్వాత ఈ భూమి పూజ కార్యక్రమం పెట్టుకుంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు ఈ-భూమి పూజ (వర్చువల్) నిర్వహించాలన్న మహారాష్ట్ర సీఎం, శివసేన చీఫ్ ఉద్దవ్‌ థాక్రేపై మండిపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడపడంలోనే ఉద్దవ్‌ విఫలమయ్యారని ఆరోపించారు. పూజా విధానం గురించి ఉద్దవ్‌ చెప్పాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యాఖ్యానించారు.

కాగా, ఆగస్టు 5వ తేదీన.. అయోధ్యలో జరిగే రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకాబోతున్నారు. ఈ విషయాన్ని రామజన్మ భూమి తీర్ధ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. మొత్తం 200 మంది వరకు ఈ భూమి పూజ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

Read More 

కాలుజారి నదిలో పడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

తైవాన్‌ మాజీ అధ్యక్షుడు ఇక లేరు

కల్తీ మద్యం కాటుకు నలుగురు మృతి

ఆఫ్ఘన్‌లో కారు బాంబు పేలుడు.. 8 మంది మృతి

Latest Articles
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసిందట..! అన్నకే తప్పలేదు మనమెంత
ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసిందట..! అన్నకే తప్పలేదు మనమెంత
'కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా?'.. మాజీమంత్రి హరీష్‌ రావు
'కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా?'.. మాజీమంత్రి హరీష్‌ రావు
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
కిర్రాక్ లుక్.. క్రేజీ ఫీచర్స్.. కొత్త ఈ-బైక్ మామూలుగా లేదుగా..
కిర్రాక్ లుక్.. క్రేజీ ఫీచర్స్.. కొత్త ఈ-బైక్ మామూలుగా లేదుగా..
టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా 8 మంది ఆర్సీబీ ప్లేయర్లు.. ఫుల్ లిస్ట్
టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా 8 మంది ఆర్సీబీ ప్లేయర్లు.. ఫుల్ లిస్ట్
రూ. 10 వేలతో ఈ మిషన్‌ కొంటే.. వేలల్లో సంపాదించొచ్చు..
రూ. 10 వేలతో ఈ మిషన్‌ కొంటే.. వేలల్లో సంపాదించొచ్చు..
జార్ఖండ్ పాలము ర్యాలీలో కాంగ్రెస్, జేఎంఎంపై మోదీ విమర్శలు..
జార్ఖండ్ పాలము ర్యాలీలో కాంగ్రెస్, జేఎంఎంపై మోదీ విమర్శలు..
వామ్మో.. బరువు తగ్గేందుకు అన్నం తినడం మానేస్తున్నారా..?
వామ్మో.. బరువు తగ్గేందుకు అన్నం తినడం మానేస్తున్నారా..?
సున్నా వడ్డీకే రూ. 5లక్షల వరకూ రుణాలు.. మహిళలకు బంపర్ ఆఫర్..
సున్నా వడ్డీకే రూ. 5లక్షల వరకూ రుణాలు.. మహిళలకు బంపర్ ఆఫర్..