
దేశంలో మరోసారి ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కర్ణాటకలో ఓ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి శివమొగ్గ వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు లారీ ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగి 9 మంది అక్కడికక్కడే సజీవ దహనం అయినట్టు తెలుస్తోంది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ ప్రమాదానికి సంబందించిన అప్డేట్స్ ఇక్కడ చూడండి..