AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భక్తులకు శుభవార్త: శ్రీవారి ద‌ర్శ‌నం టికెట్ల‌ కాలప‌రిమితి పెంపు

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో శ్రీ‌వాణి ట్ర‌స్టు ద‌ర్శ‌నం టికెట్ల కాల‌ప‌రిమితిని పెంచుతూ టీటీడీ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌పంచ ‌వ్యాప్తంగా

భక్తులకు శుభవార్త: శ్రీవారి ద‌ర్శ‌నం టికెట్ల‌ కాలప‌రిమితి పెంపు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 31, 2020 | 12:10 AM

Share

Srivani trust Darshan tickets: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత్ లో రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో శ్రీ‌వాణి ట్ర‌స్టు ద‌ర్శ‌నం టికెట్ల కాల‌ప‌రిమితిని పెంచుతూ టీటీడీ నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌పంచ ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తున్న నేప‌థ్యంలో భ‌క్తుల విజ్ఞ‌ప్తి మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు వెల్ల‌డించింది. శుక్ర‌వారం నుండి శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా రూ. 10 వేలు చెల్లించి టికెట్లు పొందిన భ‌క్తుల ద‌ర్శ‌న కాలాన్ని ప్ర‌స్తుతం ఉన్న 6 నెల‌ల కాల ప‌రిమితిని ఏడాదికి పెంచ‌డ‌మైం‌ది. ఇదివ‌ర‌కే ఆన్‌లైన్‌లో శ్రీ‌వాణి ట్ర‌స్టు ద్వారా టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తులు సంవ‌త్స‌రంలోపు వినియోగించుకోవ‌ల‌సి ఉంటుంది.

Read More:

గుడ్ న్యూస్: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. 26,778 మెడికల్‌ పోస్టుల భర్తీ!

జీహెచ్​ఎంసీలో మొబైల్‌ టెస్టింగ్‌ ల్యాబ్​లు.. గంటకు 500 పరీక్షలు..!

Follow Us
షారూఖ్ ఖాన్ టీంను ఓ ఆట ఆడుకున్న శ్రేయస్ అయ్యర్ చెల్లెలు
షారూఖ్ ఖాన్ టీంను ఓ ఆట ఆడుకున్న శ్రేయస్ అయ్యర్ చెల్లెలు
తులం బంగారం పథకంపై ప్రభుత్వం క్లారిటీ.. అమలుపై అప్డేట్
తులం బంగారం పథకంపై ప్రభుత్వం క్లారిటీ.. అమలుపై అప్డేట్
ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? మీరు ఈ రోగాలను..
ఆపిల్ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? మీరు ఈ రోగాలను..
శనగపప్పు, బియ్యం పాయసం.. ఇలా వండితే రుచి అమోఘం
శనగపప్పు, బియ్యం పాయసం.. ఇలా వండితే రుచి అమోఘం
వంద రోగాలకు ఒకటే మందు.. మీ ఉదయాన్ని ఇలా మొదలుపెట్టండి..! లాభాలు
వంద రోగాలకు ఒకటే మందు.. మీ ఉదయాన్ని ఇలా మొదలుపెట్టండి..! లాభాలు
ఒకప్పుడు వీధుల్లో పోస్టర్స్ పంచాడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
ఒకప్పుడు వీధుల్లో పోస్టర్స్ పంచాడు.. ఇప్పుడు పాన్ ఇండియా హీరో..
రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు మారనున్న ముంబై కెప్టెన్.. ఎందుకంటే?
రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌కు మారనున్న ముంబై కెప్టెన్.. ఎందుకంటే?
వరుణుడి ఎంట్రీతో మారిపోయిన ఐపీఎల్ పాయింట్స్ టేబుల్
వరుణుడి ఎంట్రీతో మారిపోయిన ఐపీఎల్ పాయింట్స్ టేబుల్
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..
ఎండాకాలంలో చల్లని కబురు.. ఏపీ, తెలంగాణకు వర్షసూచన..
పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి.. రుచి అమోఘం
పల్లెటూరి స్టైల్ వంకాయ పచ్చిమిర్చి రోటి పచ్చడి.. రుచి అమోఘం