ధ‌ర‌ణి పోర్ట‌ల్ రూప‌క‌ల్ప‌న‌పై సీఎం కేసీఆర్ సమీక్ష

|

Sep 21, 2020 | 9:38 PM

TS CM KCR Review : తెలంగాణలో కొత్త రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా తీసుకువ‌స్తున్న ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ రూప‌క‌ల్ప‌న‌పై రేపు(సెప్టెంబర్22) మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉన్న‌తాధికారుల‌తో ఉన్న‌త స్థాయి స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ పోర్ట‌ల్ రూప‌క‌ల్ప‌న‌కు స‌మ‌గ్ర స‌మాచారంతో రావాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. రెవెన్యూ సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా రెవెన్యూ రికార్డుల‌ను పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించ‌డానికి ధ‌ర‌ణి పోర్ట‌ల్ రూప‌క‌ల్ప‌న జ‌ర‌గాల‌ని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. […]

ధ‌ర‌ణి పోర్ట‌ల్ రూప‌క‌ల్ప‌న‌పై సీఎం కేసీఆర్ సమీక్ష
Follow us on

TS CM KCR Review : తెలంగాణలో కొత్త రెవెన్యూ చ‌ట్టంలో భాగంగా తీసుకువ‌స్తున్న ధ‌ర‌ణి పోర్ట‌ల్‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంగ‌ళ‌వారం స‌మీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ధ‌ర‌ణి పోర్ట‌ల్ రూప‌క‌ల్ప‌న‌పై రేపు(సెప్టెంబర్22) మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ఉన్న‌తాధికారుల‌తో ఉన్న‌త స్థాయి స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ పోర్ట‌ల్ రూప‌క‌ల్ప‌న‌కు స‌మ‌గ్ర స‌మాచారంతో రావాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. రెవెన్యూ సంస్క‌ర‌ణ‌ల్లో భాగంగా రెవెన్యూ రికార్డుల‌ను పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించ‌డానికి ధ‌ర‌ణి పోర్ట‌ల్ రూప‌క‌ల్ప‌న జ‌ర‌గాల‌ని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.