టాప్ 10 న్యూస్ @10 am

| Edited By:

Aug 04, 2019 | 10:12 AM

1.కాల్పులతో దద్ధరిల్లిన అమెరికా.. 20 మంది మృతి అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ కల్చర్‌కు అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత.. టెక్సాస్ నగరం కాల్పుల మోతతో దద్దరిల్లింది..Read More 2. కశ్మీర్‌కు వెళ్లకండి.. బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియాలు హెచ్చరిక! జమ్మూకాశ్మీర్‌లోని ఉద్రిక్తత పరిస్థితులను ప్రపంచదేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ మేరకు కొన్ని దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ దేశం నుంచి కశ్మీర్‌లో పర్యటించాలనుకునే యాత్రికులు…Read More […]

టాప్ 10 న్యూస్ @10 am
Follow us on

1.కాల్పులతో దద్ధరిల్లిన అమెరికా.. 20 మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ కల్చర్‌కు అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత.. టెక్సాస్ నగరం కాల్పుల మోతతో దద్దరిల్లింది..Read More

2. కశ్మీర్‌కు వెళ్లకండి.. బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియాలు హెచ్చరిక!

జమ్మూకాశ్మీర్‌లోని ఉద్రిక్తత పరిస్థితులను ప్రపంచదేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ఈ మేరకు కొన్ని దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ దేశం నుంచి కశ్మీర్‌లో పర్యటించాలనుకునే యాత్రికులు…Read More

3. తాత్కాలికంగా ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు

నగంరలోని ఎంఎంటీఎస్ రైళ్లు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే పేర్కొంది. యాకుత్‌పురా, ఫలక్‌నుమా సెక్షన్‌లో మరమ్మత్తు పనులు చేపడుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు…Read More

4. కోస్తాకు భారీ వర్ష సూచన!

కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో…Read More

5. సమ్మె విరమించండి : మంత్రి ఈటల

జూనియర్ డాక్టర్లు చేస్తున్న సమ్మెను వెంటనే విరమించాలని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. రోగుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జూడాలు తమ ఆందోళనను విరమించాలని కోరారు…Read More

6. నేడు భీమవరానికి జనసేనాని

జనసేనా పార్టీ చీఫ్ పవన్‌ కళ్యాణ్‌ జిల్లాల పర్యటనకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. పరాజయంతో ఒకింత నైరాశ్యంలో ఉన్న కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకు.. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు..Read More

7. మరో రెండేళ్లలో పోలవరం పూర్తి : మంత్రి అనిల్‌

నవంబర్‌ 1 నుంచి పోలవరం నిర్మాణ పనులు ప్రారంభిస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పష్టంచేశారు. నెల్లూరులో శనివారం మీడియాతో మాట్లాడుతూ పోలవరంలో దోపిడీ నిర్మూలన కోసమే రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తున్నామన్నారు…Read More

8. కేంద్రానికి చెప్పకుండా ఎలా చేస్తారు? : మాజీ మంత్రి దేవినేని

పోలవరం సెగలు కక్కుతోంది. నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలకు దిగుతున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఏపీ ప్రభుత్వం తీరుపై విపక్ష టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది..Read More

9. కలకాలం నిలిచేది స్నేహమొక్కటే.. ఇవాళే ” ఫ్రెండ్‌షిప్ డే

స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. అన్నాడొక సినీ కవి.  మానవ సంబంధాల్లో స్నేహానికున్న విలువ అలాంటిది.   బంగారం కరిగిపోవచ్చు..డబ్బు తరిగిపోవచ్చు..పువ్వు వాడిపోవచ్చు.. గుండె ఆగిపోవచ్చు.. కానీ స్నేహం మాత్రం నిలిచే ఉంటుంది… Read More

10. భారత్ వెర్సస్ వెస్టిండీస్ రెండో టీ20

విండీస్‌తో జరుగుతున్న సిరీస్‌లో భాగంగా టీమిండియా మొదటి టీ20లో విజయం సాధించింది. ఇక ఈ రెండు జట్ల మధ్య రెండో టీ20 ఇవాళ జరుగుతుంది. అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా ఈ మ్యాచ్ జరగనుండగా…Read More