జులై 16న శ్రీవారి ఆలయం మూసివేత..

| Edited By:

Jun 25, 2019 | 8:55 AM

శ్రీ వెంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల ఆలయాన్ని ఈ నెల 16న మూసివేయనున్నారు. చంద్రగ్రణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్న టీటీడీ అధికారులు. ఈ సందర్భంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దుచేసింది. జులై 17న తెల్లవారుజామున 5 గంటలకు సుప్రభాత సేవతో ఆలయాన్ని శుద్ధిచేసి అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఆలయం మూసివేత కారణంగా జులై 16, 17 తేదీల్లో శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేశారు టీటీడీ అధికారులు.

జులై 16న శ్రీవారి ఆలయం మూసివేత..
Follow us on

శ్రీ వెంకటేశ్వరుడు కొలువుదీరిన తిరుమల ఆలయాన్ని ఈ నెల 16న మూసివేయనున్నారు. చంద్రగ్రణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్న టీటీడీ అధికారులు. ఈ సందర్భంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దుచేసింది. జులై 17న తెల్లవారుజామున 5 గంటలకు సుప్రభాత సేవతో ఆలయాన్ని శుద్ధిచేసి అనంతరం భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఆలయం మూసివేత కారణంగా జులై 16, 17 తేదీల్లో శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేశారు టీటీడీ అధికారులు.