AP Breaking : బావిలో పడి ముగ్గురు చిన్నారులు మృతి..

| Edited By: Pardhasaradhi Peri

May 05, 2020 | 5:13 PM

లాక్ డౌన్ వ‌ల్ల యాక్సిడెంట్స్ విప‌రీతంగా త‌గ్గిన‌ప్పట‌కీ కొన్ని విషాద‌క‌ర ఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయనగరం పెద్దచెరువు వద్ద అటువంటి ఇన్సిడెంటే జ‌రిగింది. నేలబావిలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు విడిచారు. మృతులను నాని ‍(4), దివాకర్ (8), జయరామ్‌ (12)గా గుర్తించారు. పెద్దచెరువు వద్ద మాన్సాస్ భూముల్లో ఉన్న బావిలో పడిన చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో నాని, దివాకర్‌ అన్నదమ్ముల‌ని స‌మాచారం.

AP Breaking : బావిలో పడి ముగ్గురు చిన్నారులు మృతి..
Follow us on

లాక్ డౌన్ వ‌ల్ల యాక్సిడెంట్స్ విప‌రీతంగా త‌గ్గిన‌ప్పట‌కీ కొన్ని విషాద‌క‌ర ఘ‌ట‌న‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయనగరం పెద్దచెరువు వద్ద అటువంటి ఇన్సిడెంటే జ‌రిగింది. నేలబావిలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు విడిచారు. మృతులను నాని ‍(4), దివాకర్ (8), జయరామ్‌ (12)గా గుర్తించారు. పెద్దచెరువు వద్ద మాన్సాస్ భూముల్లో ఉన్న బావిలో పడిన చిన్నారులు మృతి చెందారు. మృతుల్లో నాని, దివాకర్‌ అన్నదమ్ముల‌ని స‌మాచారం.