తమిళనాడులో రోడ్డునపడ్డ తెలుగు విద్యార్థులు

| Edited By:

Mar 14, 2019 | 8:45 AM

తమిళనాడులో తెలుగు విద్యార్థులు రోడ్డున పడ్డారు. నిర్బంధ తమిళంలో తెలుగు విద్యార్థులు చిక్కులు పడుతున్నారు. తెలుగులో పరీక్ష రాసేందుకు కోర్టు అనుమతించినా, తమిళంలోనే పరీక్షలు రాయాలని అధికారులు హుకుం జారీ చేశారు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల ఎదుట తెలుగు విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. కాగా నేటి నుంచి తమిళనాడులో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇందులో 150మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు.

తమిళనాడులో రోడ్డునపడ్డ తెలుగు విద్యార్థులు
Follow us on

తమిళనాడులో తెలుగు విద్యార్థులు రోడ్డున పడ్డారు. నిర్బంధ తమిళంలో తెలుగు విద్యార్థులు చిక్కులు పడుతున్నారు. తెలుగులో పరీక్ష రాసేందుకు కోర్టు అనుమతించినా, తమిళంలోనే పరీక్షలు రాయాలని అధికారులు హుకుం జారీ చేశారు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల ఎదుట తెలుగు విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. కాగా నేటి నుంచి తమిళనాడులో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇందులో 150మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు.