ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల శాసన మండలి సంతాపం

శాస‌న‌మండలి రేప‌టికి వాయిదా ప‌డింది. వర్షకాల స‌మావేశాల్లో భాగంగా సోమవారం శాసనమండ‌లి స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల శాసనమండ‌లి సంతాపం తెలిపింది.

ప్రణబ్ ముఖర్జీ మృతిపట్ల శాసన మండలి సంతాపం
Follow us

|

Updated on: Sep 07, 2020 | 1:49 PM

శాస‌న‌మండలి రేప‌టికి వాయిదా ప‌డింది. వర్షకాల స‌మావేశాల్లో భాగంగా సోమవారం శాసనమండ‌లి స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ మృతి ప‌ట్ల శాసనమండ‌లి సంతాపం తెలిపింది. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ మృతిపై సంతాప తీర్మానాన్ని హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ తీర్మానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. దేశం గొప్ప‌నేత‌ను కోల్పోయింద‌ని విచారం వ్య‌క్తంచేశారు. ప్ర‌ణ‌బ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీని ప్రేమ‌గా దాదా అని పిలుచుకునేవార‌ని చెప్పారు. సంతాప తీర్మానంపై పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు ప్రసంగించారు. ప్రణబ్ దేశానికి చేసిన సేవల గురించి కొనియాడారు.

ప్ర‌ణబ్ ముఖ‌ర్జీ ఉద్యోగి స్థాయి నుంచి భారత ప్రథమ పౌరుడు రాష్ట్ర‌ప‌తిగా ఎదిగార‌ని మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్ర‌తి పద‌వికి వ‌న్నెతెచ్చార‌ని గుర్తుచేశారు. చిన్న వ‌య‌సులో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప నేత అని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాజ‌కియాల్లో అనేక ఎత్తుప‌ల్లాలు చూశార‌ని వెల్ల‌డించారు. మండ‌లి స‌భ్యులు ప్ర‌ణ‌బ్ కుటుంబానికి సంతాపం తెలిపారు. ఆయ‌న‌ ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ప్రార్ధించారు. అనంతరం శాసనమండలి సమావేశాన్ని రేపటి వాయిదా వేస్తున్నట్లు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.

ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు