Telangana Degree Students: తెలంగాణ డిగ్రీ విద్యార్థులకు ముఖ్య గమనిక. డిసెంబర్ 7వ తేదీ నుంచి రాష్ట్రంలో డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులను ప్రారంభించనున్నట్లు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) కన్వీనర్ లింబాద్రి వెల్లడించారు. కరోనా వైరస్ దృష్ట్యా విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 8వ తేదీలోగా స్టూడెంట్స్ ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. కాగా, దోస్త్ ప్రత్యేక విడత కౌన్సిలింగ్లో 27,365 సీట్లను కేటాయించినట్లు కన్వీనర్ లింబాద్రి పేర్కొన్నారు.
Also Read:
Breaking: గ్రేటర్ దెబ్బ.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం.. టీపీసీసీ చీఫ్ పదవికి రాజీనామా..
కాంట్రాక్టు ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. సర్వీసు గడువును పొడిగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ..
బిగ్ బాస్ 4: ఆ ఇద్దరూ టాప్ 2లో ఉండాలి.. పనికి రానోళ్లను తోసేయండి: రాహుల్ సిప్లిగంజ్
డార్క్ చాక్లెట్తో కరోనాకు చెక్ పెట్టొచ్చు.! తాజా పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి..