ఏపీ సమాచార కమిషనర్‌గా విజయ్‌కుమార్‌ రెడ్డి

| Edited By:

Jun 12, 2019 | 7:44 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా ఐఐఎస్‌ అధికారి తుమ్మ విజయ్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ నుంచి ఆయన రాష్ట్రానికి డెప్యూటేషన్‌పై వచ్చారు. రెండేళ్లపాటు విజయ్‌కుమార్‌రెడ్డి ఈ పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కమిషనర్‌తో పాటు ఐఅండ్‌పీఆర్‌ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ రెడ్డి, సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు.

ఏపీ సమాచార కమిషనర్‌గా విజయ్‌కుమార్‌ రెడ్డి
Follow us on

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర‌ సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్‌గా ఐఐఎస్‌ అధికారి తుమ్మ విజయ్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ నుంచి ఆయన రాష్ట్రానికి డెప్యూటేషన్‌పై వచ్చారు. రెండేళ్లపాటు విజయ్‌కుమార్‌రెడ్డి ఈ పదవిలో ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కమిషనర్‌తో పాటు ఐఅండ్‌పీఆర్‌ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి బాధ్యతలు కూడా ఆయనకే అప్పగించారు. ఈ సందర్భంగా విజయ్‌కుమార్‌ రెడ్డి, సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా ఆయన నివాసంలో కలిశారు.