కీల‌క‌ టోర్నీకి పీవీ​ సింధు దూరం

|

Sep 02, 2020 | 3:49 PM

డెన్మార్క్​లో జరగనున్న ప్రతిష్ఠాత్మక థామస్​ ఉబర్​కప్​ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్స్​కు భార‌త‌ స్టార్​ షట్లర్​ పీవీ సింధు దూరం కానుంది.

కీల‌క‌ టోర్నీకి పీవీ​ సింధు దూరం
Follow us on

డెన్మార్క్​లో జరగనున్న ప్రతిష్ఠాత్మక థామస్​ ఉబర్​కప్​ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్స్​కు భార‌త‌ స్టార్​ షట్లర్​ పీవీ సింధు దూరం కానుంది. ప‌ర్స‌న‌ల్ రీజ‌న్స్ వల్ల తప్పుకున్నట్లు సింధు తండ్రి పీవీ ర‌మ‌ణ‌ వెల్లడించారు. బాయ్​ ఈ విషయమై అఫిషియ‌ల్ అనౌన్సిమెంట్ చేయ‌లేదు. ముందుగా ఫిక్స్ చేసిన షెడ్యూల్​ ఈ టోర్నీ మార్చిలో జరగాల్సి ఉంది. అయితే కరోనా ఒక్క‌సారిగా వీర‌విహారం చేయ‌డంతో అక్టోబరు 3 నుంచి 11 మధ్య నిర్వహించనున్నారు. సింధు ప్రస్తుతం, గోపీచంద్​ అకాడమీలో కిదాంబి శ్రీకాంత్, సాయి ప్రణీత్​, సిక్కి రెడ్డిలతో కలిసి ట్రైనింగ్ తీసుకుంటుంది.

Also Read :

‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్’ ​ స్ట్రీమింగ్‌ను నిలిపివేసిన కోర్టు

మృతి చెందిన ప‌వ‌న్ ఫ్యాన్స్ కుటుంబాల‌కు బన్నీ ఆర్థిక సాయం