షాకింగ్.. వారిద్దరూ రెండేళ్ల క్రితమే విడిపోయారు..!

| Edited By: Ram Naramaneni

Aug 03, 2019 | 1:25 PM

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు రఘవేంద్రరావు కుటుంబానికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఆయన కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి, కోడలు కనిక దిల్లాన్‌లు రెండేళ్ల క్రితమే విడిపోయారన్న వార్త సంచలనం రేపుతోంది. తాజాగా ఈ విషయాన్ని రాఘవేంద్రరావు కోడలు కనిక వెల్లడించారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజా చిత్రం ‘జడ్జిమెంటల్ హై క్యా’కు వీరిద్దరూ కలసి పని చేశారు. ఈ సినిమాకు ప్రకాశ్ దర్శకత్వం వహించగా, కనిక రచయిత్రిగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి మీడియాకు […]

షాకింగ్.. వారిద్దరూ రెండేళ్ల క్రితమే విడిపోయారు..!
Follow us on

టాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు రఘవేంద్రరావు కుటుంబానికి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది. ఆయన కుమారుడు ప్రకాశ్ కోవెలమూడి, కోడలు కనిక దిల్లాన్‌లు రెండేళ్ల క్రితమే విడిపోయారన్న వార్త సంచలనం రేపుతోంది. తాజాగా ఈ విషయాన్ని రాఘవేంద్రరావు కోడలు కనిక వెల్లడించారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజా చిత్రం ‘జడ్జిమెంటల్ హై క్యా’కు వీరిద్దరూ కలసి పని చేశారు. ఈ సినిమాకు ప్రకాశ్ దర్శకత్వం వహించగా, కనిక రచయిత్రిగా ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వైవాహిక జీవితం గురించి కనిక వెల్లడించారు. తామిద్దరూ రెండేళ్ల క్రితమే విడిపోయామని తెలిపారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని.. పరస్పర అంగీకారంతోనే విడిపోయామని చెప్పారు. ప్రకాశ్, కనికలు 2014లో ప్రేమ వివాహం చేసుకున్నారు.