ప్రధానమంత్రి నరేంద్ర మోదీని టార్గెట్ చేసుకుని లాలూ ప్రసాద్ యాదవ్ సారథ్యంలోని ఆర్జేడీ ఓ పేరడీ రైమ్ సృష్టించింది. పాపులర్ నర్సరీ రైమ్ ‘జానీ జానీ యస్ పాపా’కు ఇది పేరడీ. అభివృద్ధి లేదు, రైతులు సంతోషంగా లేరు, మహిళలకు భద్రత లేదు, 10 కోట్ల ఉద్యోగాలు లేవు, రూ.15 లక్షల ఊసూలేదు… అంటూ సాగే ఈ రైమ్ ను ఆర్జేడీ బుధవారంనాడు ట్వీట్ చేసింది.
‘మోదీ మోదీ యస్ పాపా, ఎనీ డవలప్మెంట్? నో పాపా…. ఫార్మర్ హ్యాపీ? నో పాపా… ఉమన్ సేఫ్? నో పాపా… 10 క్రోర్ జాబ్? నో పాపా, 15 లక్షలు?? నో పాపా… ఓన్లీ జుమ్లా? హ హ్హ హ్హ..’ అంటూ ఈ పేరడీ రైమ్ ను ఆర్జేడీ ట్వీట్ చేసింది.
आने वाले वक़्त में मोदी भक्तों के बच्चे यही कविता पढेंगे ——–
Modi modi
yes papaAny development?
No papaFarmer happy?
No papaWomen safe?
No papa10 crore job?
No papa15 lakhs??
No papaOnly jumla?
Ha? ha? ha ??????????— Rashtriya Janata Dal (@RJDforIndia) May 8, 2019