AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. తెరపైకి మరో ‘దొంగ’….. రూ.26 లక్షలు ఏమయ్యాయబ్బా ?

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో 'అదృశ్య దొంగ' తెరపైకి వచ్చాడు. ఈ కేసులో ప్రధాన నిందితులైన నలుగురిలో ఇద్దరు..స్వప్న సురేష్, సందీప్ నాయర్  కేరళ నుంచి పారిపోబోతూ.. రూ. 40 లక్షలతో కూడిన ఓ బ్యాగును మాజీ జువెల్లర్ ఒకరికి..

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. తెరపైకి మరో 'దొంగ'..... రూ.26 లక్షలు ఏమయ్యాయబ్బా ?
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 21, 2020 | 5:26 PM

Share

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో ‘అదృశ్య దొంగ’ తెరపైకి వచ్చాడు. ఈ కేసులో ప్రధాన నిందితులైన నలుగురిలో ఇద్దరు..స్వప్న సురేష్, సందీప్ నాయర్  కేరళ నుంచి పారిపోబోతూ.. రూ. 40 లక్షలతో కూడిన ఓ బ్యాగును మాజీ జువెల్లర్ ఒకరికి ఇచ్చారట. అయితే అది అతడినుంచి ఈ కేసులో మొదటి నిందితుడైన సరిత్ ఇంటికి చేరింది. కస్టమ్స్ అధికారులు అతని ఇంటిని సోదా చేసి ఈ బ్యాగును స్వాధీనం చేసుకున్నప్పుడు అందులో రూ. 14 లక్షలే కనిపించాయి. మరి 26 లక్షల ఆచూకీ తెలియలేదు. సరిత్ ఇంటికి ఈ సంచిని తరలించే ముందు ఎవరో ఈ సొమ్మును నొక్కేసినట్టు భావిస్తున్నారు. దీంతో ఆ జువెల్లర్ వాంగ్మూలాన్ని పోలీసులు సేకరించే పనిలో పడ్డారు. స్వప్న సురేష్, ఆమె భర్త, వారి ఇద్దరు పిల్లలు..సందీప్ నాయర్ తో కలిసి ఓ హోటల్లో బస చేశారని, సరిత్ అరెస్టయ్యాక.. బెంగుళూరు లో ఉన్న వీరి ఆచూకీ కూడా తెలిసిందని అంటున్నారు.

Follow Us
ఆత్మాభిమానంతో జీవించాలనుకున్నా.. ఆమెకు కష్టాలు తప్పలేదు..
ఆత్మాభిమానంతో జీవించాలనుకున్నా.. ఆమెకు కష్టాలు తప్పలేదు..
నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు మరికొన్ని గంటలే ఛాన్స్.. డైరెక్ట్ లింక్
నవోదయ 6వ తరగతి ప్రవేశాలకు మరికొన్ని గంటలే ఛాన్స్.. డైరెక్ట్ లింక్
ఇన్ని రోజులు ఇంత పెద్ద తప్పు చేశామా.. ల్యాప్‌టాప్‌తో ఫోన్..
ఇన్ని రోజులు ఇంత పెద్ద తప్పు చేశామా.. ల్యాప్‌టాప్‌తో ఫోన్..
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో రాబోయే 3 రోజుల వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
యూపీఐ వాడుతున్నారా..? ఈ చిన్న మిస్టేక్ చేస్తే మీ డబ్బులు లాస్
యూపీఐ వాడుతున్నారా..? ఈ చిన్న మిస్టేక్ చేస్తే మీ డబ్బులు లాస్
8 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో.. ఈ సిరీస్ చూస్తే మెంటలే..
8 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో.. ఈ సిరీస్ చూస్తే మెంటలే..
రేపు ఏపీలో ఈ స్కూళ్లకు సెలవ్.. ఎందుకో తెల్సా?
రేపు ఏపీలో ఈ స్కూళ్లకు సెలవ్.. ఎందుకో తెల్సా?
జో రూట్‌కు మళ్లీ కెప్టెన్సీ.. బీసీసీఐపై మండిపడుతున్న ఫ్యాన్స్
జో రూట్‌కు మళ్లీ కెప్టెన్సీ.. బీసీసీఐపై మండిపడుతున్న ఫ్యాన్స్
ఆ స్కిట్ వల్ల ఓ దర్శకుడికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది..
ఆ స్కిట్ వల్ల ఓ దర్శకుడికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది..
రాబోయే రోజుల్లో మానవాలికి డబ్బుతో పనిలేదు.. మస్క్ సంచలన ప్రకటన
రాబోయే రోజుల్లో మానవాలికి డబ్బుతో పనిలేదు.. మస్క్ సంచలన ప్రకటన