AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ 54 మందిని చంపేసింది మేమే: ఐసిస్

శుక్రవారం ఉగ్రదాడితో  ఆఫ్రికా అట్టుడుకుపోయిన విషయం తెలిసిందే. మాలీ సైనిక స్థావరంపై దాడి చేసి.. 53 మంది సైనికులను హతమార్చింది మేమే అంటూ.. ఐసిస్ ప్రకటించింది. శుక్రవారం.. నైజర్ సమీపంలోని నార్తర్న్ మాలీలోని ఓ మిలిట‌రీ స్థావరంపై ఉగ్రవాదులు జ‌రిపిన దాడిలో 53 మంది సైనికులు, ఓ స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. తొలుత మేనక ప్రాంతంలోని ఓ మిలటరీ ఔట్‌పోస్టును ఉగ్రవాదులు టార్గెట్ చేస్తూ దాడికి దిగారు. అనంతరం.. మాలిలోని మిలటరీ స్థావరంపై […]

ఆ 54 మందిని చంపేసింది మేమే: ఐసిస్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Nov 03, 2019 | 11:51 AM

Share

శుక్రవారం ఉగ్రదాడితో  ఆఫ్రికా అట్టుడుకుపోయిన విషయం తెలిసిందే. మాలీ సైనిక స్థావరంపై దాడి చేసి.. 53 మంది సైనికులను హతమార్చింది మేమే అంటూ.. ఐసిస్ ప్రకటించింది. శుక్రవారం.. నైజర్ సమీపంలోని నార్తర్న్ మాలీలోని ఓ మిలిట‌రీ స్థావరంపై ఉగ్రవాదులు జ‌రిపిన దాడిలో 53 మంది సైనికులు, ఓ స్థానికుడు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. తొలుత మేనక ప్రాంతంలోని ఓ మిలటరీ ఔట్‌పోస్టును ఉగ్రవాదులు టార్గెట్ చేస్తూ దాడికి దిగారు. అనంతరం.. మాలిలోని మిలటరీ స్థావరంపై దాడి చేశారు. అయితే.. మాలీ మిలటరీ స్థావరంపై దాడికి దిగింది మేమే అంటూ ఐసిస్ ప్రకటించడం ఇప్పుడు సంచలనంగా మారింది.

మేనకా నగరంలో రోనస్‌ పాయింట్‌లో ప్రయాణిస్తున్న వాహనంపై టెర్రరిస్టులు దాడి చేయగా.. ఓ ఫ్రెంచ్ సైనికుడు మరణించాడని.. ఫ్రెంచ్ రక్షణ శాఖ ప్రకటించింది. కాగా.. ప్రాణాలు కోల్పోయిన ఫ్రెంచ్ సైనికుడికి.. నివాళి తెలిపారు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రైన్. అలాగే.. మాలీ సరిహద్దు ప్రాంతంలో పోరాడుతున్న ఫ్రెంచ్, ఆఫ్రికన్ దళాలకు సంఘీభావం తెలిపారు. త్వరలోనే మాలీని సందర్శిస్తానని మెక్రైన్ పేర్కొన్నారు.

Follow Us
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ గడ్డి జ్యూస్ మోజులో పడిన ప్రజలు.. ఒక్కసారి తాగితే ఆగట్లేదుగా
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
ఆ కవలల పెళ్లి చూసి అంతా మురిసిపోయారు.. కానీ 30 రోజుల్లోనే..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
గుడ్ న్యూస్.. ధురంధర్ 2 ఇకపై తెలుగులోనూ చూడొచ్చు..
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
టీ20లో ఒక్కడే 14 సిక్సర్లు, 21 ఫోర్లతో ఏకంగా 193 పరుగులు
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
రంజాన్ వేళ భారీగా పెరిగిన చికెన్ ధరలు.. ఎంతంటే..?
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
తిరుమల క్యూ లైన్లలో పాముల హల్చల్.. భయం గుప్పిట్లో భక్తులు!
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
శ్రీవారి ప్రసాదాల కల్తీకి చెక్.. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్‌లో ఉంటున్న ఉద్యోగులకు కేంద్రం శుభవార్త
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
మీ వాష్ బేసిన్ పసుపు రంగులోకి మారిందా? డోంట్ వర్రీ.. ఇలా చేయండి!
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?
ఈ ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ రికార్డు ఎవరైనా బద్దలు కొడతారా?