మార్నింగ్‌వాక్ చేస్తూ కళ్ళుతిరిగి లోటస్ పాండ్‌లో పడి..!

|

Oct 25, 2020 | 2:06 PM

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోటస్ పాండ్‌‌లో డెడ్ బాడీ కలకలం రేపింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. “లోటస్ పాండ్ లో డెడ్ బాడీ ఉన్నట్లు సమాచారం వచ్చింది. మార్నిగ్ వాక్ కోసం వచ్చి ప్రమాదవశాతు పడి మృతి చెందినట్టు ప్రాథమికంగా గుర్తించాం. మృతుడు బంజరహిల్స్ IAS కాలానికి చెందిన అహ్మద్. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియకు తరలించాం. అహ్మద్ షుగర్ వ్యాది తో బాధపడ్తున్నట్టు మృతుడి […]

మార్నింగ్‌వాక్ చేస్తూ కళ్ళుతిరిగి లోటస్ పాండ్‌లో పడి..!
Follow us on

హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోటస్ పాండ్‌‌లో డెడ్ బాడీ కలకలం రేపింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. “లోటస్ పాండ్ లో డెడ్ బాడీ ఉన్నట్లు సమాచారం వచ్చింది. మార్నిగ్ వాక్ కోసం వచ్చి ప్రమాదవశాతు పడి మృతి చెందినట్టు ప్రాథమికంగా గుర్తించాం. మృతుడు బంజరహిల్స్ IAS కాలానికి చెందిన అహ్మద్. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియకు తరలించాం. అహ్మద్ షుగర్ వ్యాది తో బాధపడ్తున్నట్టు మృతుడి సోదరుడు చెప్పాడు. మార్నిగ్ వాక్ చేస్తూ కళ్ళు తిరిగి నీళ్లల్లో పడినట్లు భావిస్తున్నాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము.” అని పోలీసులు వెల్లడించారు.