ప్రజావేదిక కావాలి : జగన్‌కు, బాబు లేఖ..!

| Edited By: Pardhasaradhi Peri

Jun 05, 2019 | 3:00 PM

సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రజావేదికను తనకు అధికారిక నివాసంగా ఇవ్వాలని కోరారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ ప్రాపర్టీలోనే ఉండాలనుకుంటున్నానని, గతంలో సీఎం ఇల్లుగా గుర్తించి.. దీనికి అనుసంధానంగా నిర్మించిన ప్రజావేదికను వాడుకునేందుకు అనుమతించాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా.. నా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నానంటూ లేఖలో పేర్కొన్నారు. కాగా.. దీనిపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో తెలియాలి

ప్రజావేదిక కావాలి : జగన్‌కు, బాబు లేఖ..!
Follow us on

సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి మాజీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. ప్రజావేదికను తనకు అధికారిక నివాసంగా ఇవ్వాలని కోరారు. ప్రతిపక్ష నాయకుడిగా ప్రస్తుతం ఉన్న ప్రైవేట్ ప్రాపర్టీలోనే ఉండాలనుకుంటున్నానని, గతంలో సీఎం ఇల్లుగా గుర్తించి.. దీనికి అనుసంధానంగా నిర్మించిన ప్రజావేదికను వాడుకునేందుకు అనుమతించాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా.. నా విజ్ఞప్తికి సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నానంటూ లేఖలో పేర్కొన్నారు. కాగా.. దీనిపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో తెలియాలి