విశాఖలో కిడ్నాప్ కలకలం..

| Edited By:

Jul 07, 2020 | 6:14 AM

విశాఖలో కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఫైనాన్షియర్ జామి సంతోష్ కుమార్ కిడ్నాప్ కు గురయ్యాడు. తన భర్తను కిడ్నాప్ చేశారంటూ సంతోష్ భార్య పోలీసులకు సమాచారమందించింది. అయితే.. సంతోష్ కిడ్నాపర్ల

విశాఖలో కిడ్నాప్ కలకలం..
Follow us on

విశాఖలో కిడ్నాప్ కలకలం రేపుతోంది. ఫైనాన్షియర్ జామి సంతోష్ కుమార్ కిడ్నాప్ కు గురయ్యాడు. తన భర్తను కిడ్నాప్ చేశారంటూ సంతోష్ భార్య పోలీసులకు సమాచారమందించింది. అయితే.. సంతోష్ కిడ్నాపర్ల నుంచి తప్పించుకుని వచ్చాడు. డబ్బులకోసం తనను కిడ్నాప్ చేసినట్టు ఫోర్త్ టౌన్ పీఎస్ లో సంతోష్ కేసు నమోదు చేశాడు. సంతోష్ ఇచ్చిన సమాచారంతో ప్రత్యేక పొలీసు బృందాలు రంగంలోకి దిగాయి. నిందితులు యలమంచిలి వైపు వెళ్ళినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులకోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.