AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో 146కిలోల బంగారం సీజ్

చెన్నై : తమిళనాడులో జరిగిన వాహనాల తనిఖీల్లో భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. కోయంబత్తూరు సమీపంలోని పులియాకుళం ప్రాంతంలో 146 కిలోల బంగారు కడ్డీలను ఎన్నికల సంఘం అధికారులు స్వాధీనం చేసుకుంది. ఈ బంగారాన్ని ఓ వ్యాన్‌లో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఒక ప్రముఖ బంగారు నగల దుకాణానికి సరఫరా చేసేందుకు తీసుకెళ్తున్నామని వాహనంలో ఉన్నవాళ్లు తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. అయితే బంగారానికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

తమిళనాడులో 146కిలోల బంగారం సీజ్
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Apr 06, 2019 | 5:28 PM

Share

చెన్నై : తమిళనాడులో జరిగిన వాహనాల తనిఖీల్లో భారీ ఎత్తున బంగారం పట్టుబడింది. కోయంబత్తూరు సమీపంలోని పులియాకుళం ప్రాంతంలో 146 కిలోల బంగారు కడ్డీలను ఎన్నికల సంఘం అధికారులు స్వాధీనం చేసుకుంది. ఈ బంగారాన్ని ఓ వ్యాన్‌లో తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. ఒక ప్రముఖ బంగారు నగల దుకాణానికి సరఫరా చేసేందుకు తీసుకెళ్తున్నామని వాహనంలో ఉన్నవాళ్లు తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. అయితే బంగారానికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.