ఢిల్లీలో పట్టపగలు క్రిమినల్ కాల్చివేత

పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడైన ఓ వ్యక్తిని పట్టపగలు బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. 2011 లో ఓ హత్య కేసులో దోషి అయిన యోగేష్ అనే ఈ కిల్లర్ బెయిలుపై ఉన్నాడని, ఇది తెలుసుకున్న వ్యక్తులు ఢిల్లీ దక్షిణపురి ప్రాంతంలో..

ఢిల్లీలో పట్టపగలు క్రిమినల్ కాల్చివేత
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 13, 2020 | 7:43 PM

పలు క్రిమినల్ కేసుల్లో నిందితుడైన ఓ వ్యక్తిని పట్టపగలు బైక్ పై వచ్చిన ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. 2011 లో ఓ హత్య కేసులో దోషి అయిన యోగేష్ అనే ఈ కిల్లర్ బెయిలుపై ఉన్నాడని, ఇది తెలుసుకున్న వ్యక్తులు ఢిల్లీ దక్షిణపురి ప్రాంతంలో కారులో ఉండగా కాల్పులు జరిపి పారిపోయారని తెలుస్తోంది. ఈ ఘటనలో కారు అద్దాలు పగిలిపోయాయి. బహుశా పాత కక్షలే ఈ హత్యకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Latest Articles
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోతుంటే ఏం చేస్తున్నారు?
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
అందుకే ఏపీలో విపక్షాలన్నీ కలిశాయి -హోం మంత్రి తానేటి వనిత
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..