Covid 19: కరోనా బారిన.. ఆర్మీ జనరల్..!
కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. పోలాండ్ భధ్రతా దళాలకు చెందిన ఆర్మీ జనరల్ జారొస్లావ్ మికా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇటీవల జరిపిన పరీక్షల్లో
Covid 19: కరోనావైరస్ ధాటికి ప్రపంచం గజగజలాడుతోంది. చైనాలో మొదలైన వైరస్ అన్ని ఖండాలకూ విస్తరించింది. పోలాండ్ భధ్రతా దళాలకు చెందిన ఆర్మీ జనరల్ జారొస్లావ్ మికా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇటీవల జరిపిన పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్టు తేలింది. జర్మీనీలో జరిగిన మిలటరీ కాన్ఫరెన్స్లో పాల్గొని పొలాండ్కు తిరిగొచ్చాక ఆయనకు వ్యాధి సోకిందని ఆ దేశ రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిసింది. మార్చి 6న జర్మనీలో జరిగిన డిఫెండర్ యూరోప్-20 కాన్ఫరెస్స్లో మికా పాల్గొన్నారు. మరోవైపు.. ఇదే కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అమెరికా యూరప్ ఆర్మీ కమాండెర్కు కూడా హాజరవడంతో అమెరికా పరిస్థితులని నిశితంగా పరిశీలిస్తోంది.
Also Read: భారత్లో 62కి చేరిన కరోనా కేసులు.. ఆ రాష్ట్రంలో తొలి మరణం?