ఇవాళ సీఎం కేసీఆర్ రామగుండం ఎన్టీపీసీని సందర్శించనున్నారు. ఎన్టీపీసీ, జెన్కో సింగరేణి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వచహించనున్నారు. సమావేశం అనంతరం ఎన్టీపీసీలోనే ఆ రాత్రికి కేసీఆర్ బస చేయనున్నారు. తరువాత రోజు ఉదయం కాళేశ్వరం చేరుకొని ప్రాజెక్టుపై అధికారులతో సమావేశంలో పాల్గొననున్నారు.