ఇప్పుడు ఎన్నికలేంటి..? : బీహార్ సీఎం

| Edited By:

May 19, 2019 | 10:58 AM

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. రాజధాని పాట్నా పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన ఆయన ఎన్నికలు ఏప్రిల్, మే నెలలో కాకుండా.. నవంబర్‌లో నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇంత మండుటెండల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు నితీష్ కుమార్. Bihar Chief Minister Nitish Kumar casts his vote at polling booth number 326 at a school in Raj Bhawan, […]

ఇప్పుడు ఎన్నికలేంటి..? : బీహార్ సీఎం
Follow us on

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. రాజధాని పాట్నా పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన ఆయన ఎన్నికలు ఏప్రిల్, మే నెలలో కాకుండా.. నవంబర్‌లో నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఇంత మండుటెండల్లో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు నితీష్ కుమార్.