విహారయాత్రలో గంటా.. స్విమ్మింగ్ ఫూల్లో మనవడితో ఆటలు..
ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగిశాక రాజకీయ నేతలంతా రిలీఫ్నెస్ కోసం విహారయాత్రలకు బయలుదేరుతున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన ఫ్యామిలీతో కలిసి హిమాచల్ ప్రదేశ్కు వెళ్లారు. అలాగే.. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా తన ఫ్యామితో కలిసి స్విట్జర్లాండ్కు వెళ్లి వచ్చారు. ఇదే కోవలో.. ఏపీ విద్యాశాక మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస్ రావు కూడా తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లినట్లు తన ట్విట్టర్ అకౌంట్లో తెలిపారు. తన […]
ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు ముగిశాక రాజకీయ నేతలంతా రిలీఫ్నెస్ కోసం విహారయాత్రలకు బయలుదేరుతున్నారు. తాజాగా.. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తన ఫ్యామిలీతో కలిసి హిమాచల్ ప్రదేశ్కు వెళ్లారు. అలాగే.. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా తన ఫ్యామితో కలిసి స్విట్జర్లాండ్కు వెళ్లి వచ్చారు. ఇదే కోవలో.. ఏపీ విద్యాశాక మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస్ రావు కూడా తన కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లినట్లు తన ట్విట్టర్ అకౌంట్లో తెలిపారు. తన మనవడితో కలిసి స్విమ్మింగ్ ఫూల్లో ఆటలు ఆడుతున్న ఫొటోలు ట్విట్టర్లో షేర్ చేశారు. కానీ వారు ప్రదేశానికి వెళ్లారో మాత్రం తెలుపలేదు.
After hectic election schedule, I am on a vacation mode with my family. It’s truly delightful swimming in the blue water and playing with my lovely grand son.#FamilyTime #VacationMode #LifeEnjoy pic.twitter.com/mwno6QsLkY
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) May 3, 2019