‘రాజన్న బడిబాట’కు సీఎం జగన్

| Edited By:

Jun 14, 2019 | 10:20 AM

ఏపీ సీఎం జగన్ కాసేపట్లో బడి బాట కార్యక్రమాన్ని పాల్గొనబోతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక జడ్పీ పాఠశాలలో జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్ల వైపు ఆకర్షితులను చేయాలన్న ఉద్దేశంతో ‘రాజన్న బడిబాట’ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.

రాజన్న బడిబాటకు సీఎం జగన్
Follow us on

ఏపీ సీఎం జగన్ కాసేపట్లో బడి బాట కార్యక్రమాన్ని పాల్గొనబోతున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక జడ్పీ పాఠశాలలో జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. దీని కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులను ప్రభుత్వ స్కూళ్ల వైపు ఆకర్షితులను చేయాలన్న ఉద్దేశంతో ‘రాజన్న బడిబాట’ కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.