డేటా చోరీ కేసులో కీలక ఆధారం బయటపెడతానన్న ఏపీ సీఎం

| Edited By:

Mar 09, 2019 | 10:55 AM

ఎలక్షన్ మిషన్ 2019పై ఏపీ సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో డేటా చోరీపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. డేటా దొంగలు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని చంద్రబాబు అన్నారు. టీడీపీ డేటా చోరీకి వైసీపీ యాక్షన్ ప్లాన్ వెలుగులోకి వచ్చిందన్నారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన సాక్ష్యం తమ చేతుల్లో ఉందన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆ సాక్ష్యాలను బయట పెడతామని చంద్రాబాబు తెలిపారు.

డేటా చోరీ కేసులో కీలక ఆధారం బయటపెడతానన్న ఏపీ సీఎం
Follow us on

ఎలక్షన్ మిషన్ 2019పై ఏపీ సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ టెలీకాన్ఫరెన్స్‌లో డేటా చోరీపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. డేటా దొంగలు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారని చంద్రబాబు అన్నారు. టీడీపీ డేటా చోరీకి వైసీపీ యాక్షన్ ప్లాన్ వెలుగులోకి వచ్చిందన్నారు. వైసీపీ దొంగల ముఠా వదిలేసిన సాక్ష్యం తమ చేతుల్లో ఉందన్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఆ సాక్ష్యాలను బయట పెడతామని చంద్రాబాబు తెలిపారు.