విజయవాడ వస్తున్న విమానంపై పిడుగు.. ప్రయాణీకులు సురక్షితం!

ఎయిర్ ఇండియా విమానం శనివారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియాకి చెందిన ఓ విమానం పిడుగుపాటుకు గురైంది. ఎయిర్ ఇండియాకు చెందిన AI-467 విమానం శనివారం రాత్రి 7.28 గంటల సమయంలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. ఇది 9.40 గంటలకు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే.. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఈ విమానం వర్షంలో చిక్కుకుపోయింది. టేకాఫ్ అయి గాల్లో ఉండగా.. ఉరుములు, […]

విజయవాడ వస్తున్న విమానంపై పిడుగు.. ప్రయాణీకులు సురక్షితం!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 22, 2019 | 10:34 AM

ఎయిర్ ఇండియా విమానం శనివారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఢిల్లీ నుంచి విజయవాడ వస్తున్న ఎయిర్ ఇండియాకి చెందిన ఓ విమానం పిడుగుపాటుకు గురైంది. ఎయిర్ ఇండియాకు చెందిన AI-467 విమానం శనివారం రాత్రి 7.28 గంటల సమయంలో ఢిల్లీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది. ఇది 9.40 గంటలకు విజయవాడలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే.. టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే ఈ విమానం వర్షంలో చిక్కుకుపోయింది. టేకాఫ్ అయి గాల్లో ఉండగా.. ఉరుములు, పిడుగుల వర్షం కురిసింది. అదే సమయంలో విమానం పిడుగు ప్రభావానికి గురైనట్లు సమాచారం. పిడుగు ప్రభావానికి విమానం షేక్ అవ్వడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విమానంలోని వస్తువులు, ఆహార పదార్థాలు చెల్లాచెదురయ్యాయి. విమాన క్రూ సిబ్బంది కూడా గాయపడ్డట్లు సమాచారం. పిడుగు కారణంగా విమానం కూడా పాక్షికంగా దెబ్బతింది. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని.. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఘటనపై ఎయిర్ ఇండియా విచారణ చేపడుతుందని.. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు.

Latest Articles
ల్యాండ్ టైటలింగ్‎పై టీడీపీ అసత్య ప్రచారం.. చంద్రబాబుపై కౌంటర్..
ల్యాండ్ టైటలింగ్‎పై టీడీపీ అసత్య ప్రచారం.. చంద్రబాబుపై కౌంటర్..
గుజరాత్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన RCB.. టీమ్‌లో ఎవరున్నారంటే?
గుజరాత్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన RCB.. టీమ్‌లో ఎవరున్నారంటే?
ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారంలో టీడీపీపై ఈసీ సీరియస్.. సీఐడీ విచారణ
ల్యాండ్ టైటిలింగ్ వ్యవహారంలో టీడీపీపై ఈసీ సీరియస్.. సీఐడీ విచారణ
రూ. 999కే నాయిస్ కొత్త బడ్స్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 50 గంటలు
రూ. 999కే నాయిస్ కొత్త బడ్స్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 50 గంటలు
డబ్బులు ఇస్తాను ఉద్యోగమివ్వండి.. పని నచ్చకపోతే తొలగించండి.
డబ్బులు ఇస్తాను ఉద్యోగమివ్వండి.. పని నచ్చకపోతే తొలగించండి.
మా అమ్మముందే నన్ను కమిట్‌మెంట్ అడిగారు..
మా అమ్మముందే నన్ను కమిట్‌మెంట్ అడిగారు..
మీరు తాగే టీలో చిటికెడు ఉప్పు కలపండి.. ఏం జరుగుతుంది అంటే..?
మీరు తాగే టీలో చిటికెడు ఉప్పు కలపండి.. ఏం జరుగుతుంది అంటే..?
నామినీ ఇక ఆప్షనల్.. జాయింట్ అకౌంట్ హోల్డర్లకు వెసులుబాటు
నామినీ ఇక ఆప్షనల్.. జాయింట్ అకౌంట్ హోల్డర్లకు వెసులుబాటు
'చంద్రబాబుది ఊరసవెల్లి రాజకీయం'.. సింహపురి ఎన్నికల ప్రచారంలో జగన్
'చంద్రబాబుది ఊరసవెల్లి రాజకీయం'.. సింహపురి ఎన్నికల ప్రచారంలో జగన్
బెల్లం కలిపిన పాలు తాగితే సూపర్ బెనిఫిట్స్
బెల్లం కలిపిన పాలు తాగితే సూపర్ బెనిఫిట్స్