AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూపీలో మరో ఘాతుకం, 14 ఏళ్ళ బాలికను కొట్టి చంపారు

యూపీలో హత్రాస్ ఘటన ఇంకా మరువక ముందే మరో దారుణం జరిగింది. రాష్ట్రంలోని భదోహి జిల్లాలో 14 ఏళ్ళ బాలికను దుండగులు రాళ్లు, ఇటుకరాళ్ళతో కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. ఆమెపై అత్యాచారం కూడా..

యూపీలో మరో ఘాతుకం, 14 ఏళ్ళ బాలికను కొట్టి చంపారు
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 01, 2020 | 8:26 PM

Share

యూపీలో హత్రాస్ ఘటన ఇంకా మరువక ముందే మరో దారుణం జరిగింది. రాష్ట్రంలోని భదోహి జిల్లాలో 14 ఏళ్ళ బాలికను దుండగులు రాళ్లు, ఇటుకరాళ్ళతో కొట్టి చంపారని పోలీసులు తెలిపారు. ఆమెపై అత్యాచారం కూడా జరిగి ఉండవచ్చునని భావిస్తున్నామన్నారు. బడుగు వర్గాలకు చెందిన ఈ బాధితురాలిని ఎందుకు హతమార్చారో తెలియడంలేదని వారంటున్నారు. ఈ వరుస అమానుష ఘటనలతో యూపీ రాష్ట్రం హీటెక్కుతోంది. ఇలాంటి దారుణాలపై స్పందించకుండా చోద్యం చూస్తున్న యోగి ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి.