హిమాచల్‌ప్రదేశ్‌లో బస్సు ప్రమాదం… 33 మంది దుర్మరణం

| Edited By:

Jun 20, 2019 | 9:48 PM

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. 70 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు గురువారం సాయంత్రం లోయలో పడింది. ఈ ఘటనలో 33 మంది మృతిచెందారు… 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కులు జిల్లా బంజర్‌ నుంచి గడగుషనికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలిలో సహాయక చర్యల కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 27 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు వెల్లడించారు. #UPDATE Banjar SDM […]

హిమాచల్‌ప్రదేశ్‌లో బస్సు ప్రమాదం... 33 మంది దుర్మరణం
Follow us on

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. 70 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు గురువారం సాయంత్రం లోయలో పడింది. ఈ ఘటనలో 33 మంది మృతిచెందారు… 37 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కులు జిల్లా బంజర్‌ నుంచి గడగుషనికి వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనా స్థలిలో సహాయక చర్యల కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 27 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు వెల్లడించారు.