జమ్మూకశ్మీర్‌లో రోడ్డుప్రమాదం… 12 మందికి గాయాలు

| Edited By:

Jun 14, 2019 | 11:51 AM

జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కిష్టావర్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని దోడ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదస్థలికి చేరుకున్న ఇండో – టిబెటర్‌ బోర్డర్‌ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుక్కున్న వారిని సురక్షితంగా బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ బస్సు ప్రమాద ఘటనతో అక్కడ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. […]

జమ్మూకశ్మీర్‌లో రోడ్డుప్రమాదం... 12 మందికి గాయాలు
Follow us on

జమ్మూకశ్మీర్‌లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కిష్టావర్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని దోడ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదస్థలికి చేరుకున్న ఇండో – టిబెటర్‌ బోర్డర్‌ పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుక్కున్న వారిని సురక్షితంగా బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. ఈ బస్సు ప్రమాద ఘటనతో అక్కడ భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.