AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: కడుపునొప్పితో అస్పత్రికి తీసుకెళ్లగా.. ఎక్స్‌రే చూసి డాక్టర్లు షాక్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా..

అప్పుడప్పుడూ డాక్టర్లను షాక్‌కు గురి చేసే కేసులు వస్తాయన్నది వాస్తవం. మనం కూడా ఆ వార్తలు విని ఉంటాం. ఇక ఇప్పుడు సరిగ్గా అలాంటి కేసు ఒకటి మీకు చెప్పబోతున్నాం.

Viral: కడుపునొప్పితో అస్పత్రికి తీసుకెళ్లగా.. ఎక్స్‌రే చూసి డాక్టర్లు షాక్.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా..
Rare Incident
Ravi Kiran
|

Updated on: Nov 29, 2022 | 8:10 AM

Share

అప్పుడప్పుడూ డాక్టర్లను షాక్‌కు గురి చేసే కేసులు వస్తాయన్నది వాస్తవం. మనం కూడా ఆ వార్తలు విని ఉంటాం. ఇక ఇప్పుడు సరిగ్గా అలాంటి కేసు ఒకటి మీకు చెప్పబోతున్నాం. సాధారణంగా చిన్న పిల్లలు పొరపాటున రూపాయి నాణేలు మింగేస్తుంటారని మనకి తెలిసిందే. అయితే ఇక్కడొక వ్యక్తి ఏకంగా 187 నాణేలు మింగేశాడు. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని బాగల్‌కోట జిల్లాకు చెందిన 58 ఏళ్ల ద్యామప్ప హరిజన్‌కు మతిస్థిమితం సరిగ్గా లేదు. గత కొన్నేళ్లుగా అతడు మానసిక వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలోనే తాగుడుకు బానిసైన ద్యామప్ప హరిజన్.. తనకు తెలియకుండానే ఒకటి, రెండు, ఐదు రూపాయల నాణేలను మింగేస్తుండేవాడు. అయితే ఒక రోజు అతడికి విపరీతమైన కడుపునొప్పి రావడంతో కుటుంబసభ్యులు వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు ద్యామప్పకు ఎండోస్కోపీ చేయగా.. అతడి పొట్టలో నాణేలను గుర్తించి దెబ్బకు షాకయ్యారు. దీంతో గంటన్నర పాటు శస్త్రచికిత్స చేసిన డాక్టర్లు.. ద్యామప్ప పొట్టలో నుంచి సుమారు 187 నాణేలను తొలగించారు. వాటిల్లో 56 రూ. 5 నాణేలు, 51 రూ. 2 నాణేలు, 80 రూ. 1 నాణేలు ఉన్నాయి. కాగా, ఈ నాణేలు పేగుల్లోకి కాకుండా పొట్టలోకి వెళ్లడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదని.. ప్రస్తుతం పేషెంట్‌ను అబ్జర్వేషన్‌లో ఉంచామని డాక్టర్లు చెప్పారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం..

Karnataka

 

మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం