సెన్సార్ పూర్తి చేసుకున్న ‘బుర్రకథ’

|

Jul 04, 2019 | 1:00 AM

యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు డైమండ్ రత్నబాబు తెరకెక్కించిన చిత్రం ‘బుర్రకథ’. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందగా.. రన్‌టైం 2 గంటల 6 నిమిషాలుగా ఫిక్స్ అయింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది. ఈ సినిమాలో ఆది రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. మిస్తీ చక్రబోర్తి, నైరా షా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం […]

సెన్సార్ పూర్తి చేసుకున్న బుర్రకథ
Follow us on

యంగ్ హీరో ఆది సాయికుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు డైమండ్ రత్నబాబు తెరకెక్కించిన చిత్రం ‘బుర్రకథ’. ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికెట్ పొందగా.. రన్‌టైం 2 గంటల 6 నిమిషాలుగా ఫిక్స్ అయింది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించింది.

ఈ సినిమాలో ఆది రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. మిస్తీ చక్రబోర్తి, నైరా షా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు. దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను శ్రీకాంత్ దీపాల నిర్మిస్తున్నాడు. కాగా ఈ మూవీ జూలై 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.