వ్యాపారి హత్యకేసు: విజయవాడలో నిందితులను విచారిస్తున్న పోలీసులు

హైదరాబాద్ విజయవాడ వ్యాపారి హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త కోగంటి సత్యంకు సబంధం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో హైద్రాబాద్ పోలీసులు  విజయవాడకు వెళ్లి ..పారిశ్రామిక వేత్త కోగంటి సత్యం ఇంటికి  చేరుకున్నారు. పటమట పోలీసుస్టేషన్‌లో కోగంటి సత్యం అల్లుడిని పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు.

వ్యాపారి హత్యకేసు: విజయవాడలో నిందితులను విచారిస్తున్న పోలీసులు

Updated on: Jul 07, 2019 | 10:13 PM

హైదరాబాద్ విజయవాడ వ్యాపారి హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త కోగంటి సత్యంకు సబంధం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో హైద్రాబాద్ పోలీసులు  విజయవాడకు వెళ్లి ..పారిశ్రామిక వేత్త కోగంటి సత్యం ఇంటికి  చేరుకున్నారు. పటమట పోలీసుస్టేషన్‌లో కోగంటి సత్యం అల్లుడిని పంజాగుట్ట పోలీసులు విచారిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us