వైసీపీ నాయకుడిపై కత్తితో దాడి.. తీవ్ర గాయాలు

| Edited By:

May 24, 2020 | 1:37 PM

హిందూపురం పట్టణంలోని రహమత్ పురానాకి చెందిన వైసీపీ నాయకుడు జబిఉల్లాపై కత్తితో దాడి చేశారు గుర్తు తెలియని దుండగులు. కాగా ఈ దాడిలో జబీఉల్లా తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ప్రభుత్వానికి..

వైసీపీ నాయకుడిపై కత్తితో దాడి.. తీవ్ర గాయాలు
Follow us on

అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని రహమత్ పురానాకి చెందిన వైసీపీ నాయకుడు జబిఉల్లాపై కత్తితో దాడి చేశారు గుర్తు తెలియని దుండగులు. కాగా ఈ దాడిలో జబీఉల్లా తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ప్రభుత్వానికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ మేరకు వైసీపీ నాయకుడు జబీ ఉల్లా కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దాడికి పాల్పడింది సొంత చిన్నాన్న కొడుకుగా గుర్తించారు. వీరి కుటుంబంలోని పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Read More:

బ్రేకింగ్: మరో బాలీవుడ్ నటుడికి కరోనా పాజిటివ్

మా అమ్మాయికి ప్రభాస్ లాంటోడు కావాలి… అనుష్క తల్లి

రైళ్లను ఎలా శానిటైైజ్ చేస్తున్నారో.. స్పెషల్ వీడియో రిలీజ్

ఎమ్మెల్సీ కొడుకునంటూ పరిచయం.. యువతికి వేధింపులు