ఢిల్లీలో పీక్ స్టేజీలో కరోనా వైరస్ కేసులు..ఎయిమ్స్ డైరెక్టర్

ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు పీక్ స్టేజికి చేరుకున్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని తక్కువగా అంచనా వేయరాదన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే అదుపు చేయవచ్ఛునన్నారు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో..

ఢిల్లీలో పీక్ స్టేజీలో కరోనా వైరస్ కేసులు..ఎయిమ్స్ డైరెక్టర్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 21, 2020 | 12:16 PM

ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు పీక్ స్టేజికి చేరుకున్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు. దీన్ని తక్కువగా అంచనా వేయరాదన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే అదుపు చేయవచ్ఛునన్నారు. నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఈ వైరస్ కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఇటీవల తగ్గిన చోట్ల మళ్ళీ పెరిగాయని ఆయన చెప్పారు. కాగా సోమవారం ఒక్కరోజే సుమారు వెయ్యి కరోనా కేసులు నమోదయ్యాయి. 35 మంది రోగులు మరణించారు. దీంతో ఇప్పటివరకు మృతుల  సంఖ్య 3,663 కి పెరగగా.. మొత్తం కేసుల సంఖ్య 1,23,747 కి చేరింది. ఆ మధ్య కేసులు తగ్గగానే ఇది కేజ్రీవాల్ మోడల్ అని అధికార ఆప్ పార్టీ ప్రకటించుకుంది. అయితే తమ చర్యలవల్లే చాలావరకు పరిస్థితి అదుపులోకి వచ్చిందని బీజేపీ కూడా ఆప్ కి కౌంటర్ వేసింది. ఇప్పుడు ఈ రెండు పార్టీలూ మౌనం వహించడం విశేషం.

Latest Articles
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?