ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో 50 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో రాష్ట్రంలో మొత్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 1980కి చేరింది. వీరిలో 1010 మంది చికిత్స పొందుతుండగా.. 925 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇప్పటివరకు 45 మంది మృతి చెందారు. కాగా, గడిచిన 24 గంటల్లో అనంతపురం 5, చిత్తూరు 16, గుంటూరు 6, కడప 1, కృష్ణా 1, కర్నూలు 13, నెల్లూరు 5, విశాఖ 1, ప్రకాశం జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.
జిల్లాల వారీగా వివరాలు:
Read More:
నార్త్ కొరియాలో మరోసారి కలకలం.. కిమ్కు ప్రాణ సంకటం.!
కరోనాపై విరుగుడు.. భారత్ మరో ముందడుగు..
ఇకపై పెళ్లిళ్లు చేసుకోవాలంటే.. దరఖాస్తు చేసుకోవాల్సిందే!