Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణలో జూన్ 12 నుంచి స్కూల్స్ ఓపెన్.. ఒక్కో గదిలో 20 మందే!

2020 మే 7వ తేదీతో సీఎం కేసీఆర్ విధించిన లాక్‌డౌన్ గడువు ముగియనుంది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గుముఖం కాకపోవడంతో లాక్‌డౌన్ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని సమాచారం. కాగా ఒకవేళ లాక్‌డౌన్ ఈ నెల పొడిగించినా..

తెలంగాణలో జూన్ 12 నుంచి స్కూల్స్ ఓపెన్.. ఒక్కో గదిలో 20 మందే!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 05, 2020 | 3:54 PM

గత కొద్ది రోజులుగా కరోనా లాక్‌డౌన్ కారణంగా దేశమంతా ఆర్థిక వ్యవస్థ మొత్తాం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోవడంతో మనీ రొటేషన్ జరగలేదు. దీంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడక్కడ కొన్ని నిబంధనలతో కూడిన సడలింపులు తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు.. గ్రీన్, ఆరెంజ్ జోన్లలో ప్రభుత్వ ఆఫీసులు, మద్యం షాపులు తెరిచాయి. అలాగే లాక్‌డౌన్ కారణంగా విద్యా సంవత్సరం లాస్‌ అయిన సంగతి తెలిసిందే. వేసవి సెలవుల కంటే ఎక్కువగానే ఈసారి పాఠశాలలకు హాలీడేస్ వచ్చాయి. కాగా ప్రస్తుతం తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

2020 మే 7వ తేదీతో సీఎం కేసీఆర్ విధించిన లాక్‌డౌన్ గడువు ముగియనుంది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గుముఖం కాకపోవడంతో లాక్‌డౌన్ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని సమాచారం. కాగా ఒకవేళ లాక్‌డౌన్ ఈ నెల పొడిగించినా.. విద్యా సంవత్సరం ప్రారంభానికి ఎలాంటి ఆటంకం ఉండకపోవచ్చని విద్యాశాఖ భావిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో కరోనా కేసులు సింగిల్ డిజిట్ నెంబర్ నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెలాఖరు వరకూ వైరస్ అదుపులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తోంది ప్రభుత్వం.

అయితే లాక్‌డౌన్ ముగిసిన అనంతరం తీసుకోవాల్సిన దానిపై విద్యా శాఖ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాఠశాలలు ప్రారంభమైనా.. నిబంధనలు కంటిన్యూ అవుతాయని సీక్రెట్ డైరెక్టర్ బి శేషుకుమారి వెల్లడించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడం జరుగుతాయని, తరగతి గదుల్లో ఎంతమంది ఉండాలనే దానిపై చర్చిస్తున్నామన్నారు. అయితే తరగతి గదిలో 20కి మంచి స్టూడెంట్స్ ఉండకుండా చూడాలని, రోజులో పని గంటల్లో మార్పులు? రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలా? అన్నదానిపై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముందన్నారు అధికారులు.

Read More: సీటీ డీసీపీకి కరోనా.. పోలీసుల్లో మొదలైన కలవరం!

పేగులపై కరోనా వైరస్ దాడి.. మళ్లీ ఇదో కొత్త టెన్షన్!

కదులుతున్న రైల్లో సెల్‌ఫోన్‌ చోరీకి యత్నం.. సీన్‌ కట్‌చేస్తే దొంగ
కదులుతున్న రైల్లో సెల్‌ఫోన్‌ చోరీకి యత్నం.. సీన్‌ కట్‌చేస్తే దొంగ
మార్స్‌పై మనిషి బతికేందుకు సరికొత్త మార్గం కనిపెట్టిన సైంటిస్ట్‌!
మార్స్‌పై మనిషి బతికేందుకు సరికొత్త మార్గం కనిపెట్టిన సైంటిస్ట్‌!
వాట్సాప్‌ కీలక అప్‌డేట్‌.. ఆండ్రాయిడ్‌ యూజర్లకు అదిరిపోయే ఫీచర్!
వాట్సాప్‌ కీలక అప్‌డేట్‌.. ఆండ్రాయిడ్‌ యూజర్లకు అదిరిపోయే ఫీచర్!
శ్రీవారి భక్తులకు అలర్ట్‌..నేటినుంచి 3రోజుల పాటు పలుసేవలకు బ్రేక్
శ్రీవారి భక్తులకు అలర్ట్‌..నేటినుంచి 3రోజుల పాటు పలుసేవలకు బ్రేక్
ఇదేం రీల్స్‌ పిచ్చిరా సామి.. కొంచెం తేడా జరిగినా అంతే పరిస్థితి!
ఇదేం రీల్స్‌ పిచ్చిరా సామి.. కొంచెం తేడా జరిగినా అంతే పరిస్థితి!
ఐపీఎల్ లో కులం ప్రస్తావన.. నెటిజన్ల ఆగ్రహం
ఐపీఎల్ లో కులం ప్రస్తావన.. నెటిజన్ల ఆగ్రహం
నిశీధిలో ఉషోదయంలా అందాల రాశి..
నిశీధిలో ఉషోదయంలా అందాల రాశి..
విదేశాలకు పారిపోయిన నేరగాళ్లను వెనక్కి రప్పించేదీ ఎలా?
విదేశాలకు పారిపోయిన నేరగాళ్లను వెనక్కి రప్పించేదీ ఎలా?
క్యాన్సర్‌ పేషెంట్లకు గుడ్‌న్యూస్‌! తక్కువ ఖర్చుతోనే..
క్యాన్సర్‌ పేషెంట్లకు గుడ్‌న్యూస్‌! తక్కువ ఖర్చుతోనే..
వామ్మో.. ఇక బంగారం కొనడం కష్టమే.. ఒకేసారి భారీగా పెరిగిన ధరలు..
వామ్మో.. ఇక బంగారం కొనడం కష్టమే.. ఒకేసారి భారీగా పెరిగిన ధరలు..