బ్రేకింగ్ : కాల్పులతో మార్మోగుతున్న దండకారణ్యం..
దండకారణ్యం మరోసారి కాల్పులతో మార్మోగుతోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాజ్నంద్గావ్ సీతగోట అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య బీకరపోరు జరుగుతోంది. ఈ ఘటపలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారని డీఆర్జీ అధికారి వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు.. మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.
దండకారణ్యం మరోసారి కాల్పులతో మార్మోగుతోంది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని రాజ్నంద్గావ్ సీతగోట అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య బీకరపోరు జరుగుతోంది. ఈ ఘటపలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారని డీఆర్జీ అధికారి వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు.. మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎన్ కౌంటర్ ఇంకా కొనసాగుతోంది.